వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధాలుఎవరి వద్దా ఉండద్దు: వైయస్
ఖమ్మం:ప్రభుత్వం వద్ద తప్ప ఎవరి వద్దఆయుధాలున్నా రాష్ట్రంలో శాంతి సాధ్యంకాదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పరోక్షంగానక్సల్స్ను ఉద్దేశించి అన్నారు. ఖమ్మంభద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆయనఆదివారం రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్నినిర్వహించారు.
రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగానవంబర్ ఒకటవ తేదీన బ్లాక్ డేగానిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నిర్ణయించడం సమంజసంకాదని ఆయన అన్నారు. గోదావరి నదిపైదుమ్ముగూడెం ప్రాజెక్టును నాలుగునెలల్లో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తయితేఖమ్మం జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకుసాగు నీరు అందుతుందని ఆయనచెప్పారు. పోలవరం ప్రాజెక్టుబాధితులను అన్ని విధాలా ఆదుకుంటామనిఆయన హామీ ఇచ్చారు.
Story first published: Sunday, October 31, 2004, 23:53 [IST]