వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలుఎవరి వద్దా ఉండద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం:ప్రభుత్వం వద్ద తప్ప ఎవరి వద్దఆయుధాలున్నా రాష్ట్రంలో శాంతి సాధ్యంకాదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి పరోక్షంగానక్సల్స్‌ను ఉద్దేశించి అన్నారు. ఖమ్మంభద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆయనఆదివారం రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమాన్నినిర్వహించారు.

రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగానవంబర్‌ ఒకటవ తేదీన బ్లాక్‌ డేగానిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నిర్ణయించడం సమంజసంకాదని ఆయన అన్నారు. గోదావరి నదిపైదుమ్ముగూడెం ప్రాజెక్టును నాలుగునెలల్లో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తయితేఖమ్మం జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకుసాగు నీరు అందుతుందని ఆయనచెప్పారు. పోలవరం ప్రాజెక్టుబాధితులను అన్ని విధాలా ఆదుకుంటామనిఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X