వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌నుగెలిపించిన హర్బజన్‌: సిరీస్‌ కైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు:రాష్ట్రాలకు ఇచ్చిన రుణాలను మాఫీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య చెప్పారు. గురువారంనాడుఆయన పశ్చిమ గోదావరి జిల్లాలలోని వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాష్ట్రాలరుణభారంపై ఇప్పటికే పన్నెండవఆర్థిక సంఘం చైర్మన్‌ డాక్టర్‌రంగరాజన్‌కు ఒక విజ్ఞప్తినిసమర్పించినట్లు ఆయన తెలిపారు.రాష్ట్రాల రుణభారంపై రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంజరగుతుందని, అనంతరంకేంద్రానికి ఒక నివేదిక సమర్పిస్తామనిఆయన చెప్పారు. ఈ రుణభారంపైఇతర రాష్ట్రాలతో చర్చలుజరుపుతున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుసంక్షేమానికి కట్టుబడి ఉన్నదని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X