వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలుజిల్లాలో ఏడుగురు జలసమాధి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు:కర్నూలు జిల్లా వెలిగోడు రిజర్వాయర్‌లోగురువారం ఏడుగురు జలసమాధిఅయ్యారు. దీంతో విహార యాత్ర విషాదంగామారింది. పదకొండు మందిప్రయాణిస్తున్న పుట్టి మునగడంతో ఈదుర్ఘటన సంభవించింది.

యండివోకార్యాలయంలో పని చేసే కరీముల్లా, మరోపది మంది వెలుగోడు రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లారు. అందులో భాగంగావారు పుట్టిలో విహార యాత్రకుపూనుకున్నారు. పుట్టిలో ఫొటోలు తీయడానికివారు పోటీలు పడ్డారు. ఈ సమయంలోఅందరూ ఒకే వైపు రావడంతో పుట్టిఅదుపు తప్పు తప్పింది. దీంతోపదకొండు మంది రిజర్వాయర్‌లోమునిగారు. ఇందులో నలుగురు ప్రాణాలతోబయట పడ్డారు.ఏడుగురిశవాలు రిజర్వాయర్‌లోనే ఉన్నాయి.రిజర్వాయర్‌లో ఏడు టియంసిల కన్నాఎక్కువ నీరు ఉండటంతో శవాలను వెలికితీయడం కష్టంగా ఉందని తెలుస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X