వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపైమేడమ్దే తుది నిర్ణయం: పిసిసి
హైదరాబాద్:తెలంగాణపై తుది నిర్ణయం తమ పార్టీనాయకురాలు సోనియా గాంధీదేననిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుస్పష్టం చేశారు. తెలంగాణపై తగినసమయంలో తగిన నిర్ణయం సోనియాగాంధీ తీసుకుంటారని ఆయనగురువారం మీడియా ప్రతినిధులతోచెప్పారు.
Comments
Story first published: Thursday, December 2, 2004, 23:53 [IST]