వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్హింసకు దిగితే సహించం: వైయస్
హైదరాబాద్:నక్సలైట్లు హింసకు పాల్పడితేసహించబోమని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టంచేశారు. నక్సలైట్లు గానీ నక్సలైట్లపేర ఇతరులు గానీ మరెవరైనా గానీచట్టవ్యతిరేక చర్యలకు దిగితేసహించబోమని ఆయన చెప్పారు.గురువారం జరిగిన కలెక్టర్లసమావేశంలో ఆయన చాలా విషయాలపైకుండబద్దలు కొట్టినట్లుమాట్లాడారు.
Comments
Story first published: Thursday, December 2, 2004, 23:53 [IST]