వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎంతో సమావేశం: కలెక్టర్ల సంతృప్తి
హైదరాబాద్:జిల్లాల్లో మౌలిక సమస్యల పరిష్కారంలోప్రభుత్వం తమకు సహకరించాలనిజిల్లా కలెక్టర్లు శనివారం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కోరారు.కలెక్టర్ల సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి ప్రతి జిల్లాకలెక్టరుతోవిడిచిడిగా సమావేశమై సమస్యలుతెలుసుకున్నారు. ప్రతి దానికీ వీడియోకాన్ఫరెన్సు ఆదేశాల కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగాచొరవతోపని చేసుకుపోవాలని రాజశేఖరరెడ్డికలెక్టర్లను సూచించారు.
నిన్న జరిగినసమావేశంలో శాంతి భద్రతలుప్రధానంగా చర్చకు రాగా నేటిసదస్సులో మౌలిక సమస్యలు, అభివృద్ధికార్యక్రమాలు ప్రస్తావనకు వచ్చాయి.గతంలో కంటే భిన్నంగా కలెక్టర్లసదస్సు జరిగిందని, అప్పటి కంటే ఇప్పటిసమావేశాలే ఎక్కువ స్ఫూర్తి దాయకంగాఉన్నాయని కలెక్టర్లు మీడియాప్రతినిధులకు చెప్పారు.
Comments
Story first published: Friday, December 3, 2004, 23:53 [IST]