వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్వ్యాఖ్యలకు అర్థం లేదు: ఏచూరి
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలకు అర్థంలేదని సిపియం పోలిట్బ్యూరో సభ్యుడుసీతారాం ఏచూరి అన్నారు. కెసి ఆర్ మాటలప్రకారం ఇప్పటికి అరడజను సార్లుతెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండాల్సిందనిఆయన శుక్రవారం మీడియాప్రతినిధులతో వ్యంగ్యంగాఅన్నారు.
తాముతెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకువ్యతిరేకమని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ)కనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి)కికేంద్రం కట్టుబడి ఉంటుందని ఆయనచెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తామువ్యతిరేకమని, భాషా ప్రయుక్త రాష్ట్రాలవిభజన తమకు సమ్మతం కాదనిఆయన అన్నారు. తెలంగాణ అంశంపైఒప్పందం మేరకే అన్నీ జరుగుతాయనిఆయన అన్నారు. తెలంగాణ విషయంలోసిపి ఐకి తమకు మధ్య విభేదాలుమొదటి నుంచీ ఉన్నాయని ఆయనఅన్నారు.
Comments
Story first published: Friday, December 3, 2004, 23:53 [IST]