వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరోపిటిషపై విచారణ కూడా వాయిదా
చెన్నై:రాధాకృష్ణన్పై హత్యాప్రయత్నంకేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి పెట్టుకున్న బెయిల్పిటిషన్పై విచారణను చెన్నైసెషన్స్ కోర్టు సోమవారానికి వాయిదావేసింది. శంకరరామన్హత్యకేసులో పెట్టుకున్న బెయిల్పిటిసన్పై విచారణను మద్రాసుహైకోర్టు సోమవారానికి వాయిదా వేసినవిషయం తెలిసిందే.
శంకరరరామన్హత్య కేసులో జయేంద్ర పెట్టుకున్నపిటిషన్పై ప్రాసిక్యూషన్ తరఫునసుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.టి.యస్.తులసి సోమవారం మద్రాసు హైకోర్టులోవాదించిన తర్వాత ఇక్కడికి వస్తారనినగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.వి.యస్.గణేష్ తెలియజేయడంతో ప్రిన్సిపాల్జడ్జి పి. మురుగేషన్ విచారణనుసోమవారానికి వాయిదా వేశారు.
Comments
Story first published: Friday, December 3, 2004, 23:53 [IST]