వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపైచిత్తశుద్ధిలేని కాంగ్రెస్‌:బండారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ అభివృద్ధిపై గానీ, ప్రత్యేక రాష్ట్రంఏర్పాటుపై గానీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి,కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి చిత్తశుద్ధిలేదని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి జాతీయకార్యదర్శి బండారు దత్తాత్రేయ విమర్శించారు.తెలంగాణ కోసం ఏకాభిప్రాయ సాధన కోసంకమిటీలు వేస్తూ, మరోవైపు సిపిఎంకు నచ్చచెప్పుకోలేకపోవడమేదీనికి ఉదాహరణ అని ఆయన శనివారం హైదరాబాద్‌లోవ్యాఖ్యానించారు.

సిపిఎంనాయకుడు సీతారాం ఏచూరి ప్రకటన చూస్తేతెలంగాణపై వారిలో ఏకాభిప్రాయం లేదనిస్పష్టమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణఅభివృద్ధిపై వీరెవరికీ చిత్తశుద్ధి లేదనిదత్తాత్రేయ ఆరోపించారు. ఎన్నికల ముందుతప్ప కాంగ్రెస్‌కు తెలంగాణ గుర్తురాదనిఆయన ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్‌ నాయకులకుమంత్రి పదవులు ఇస్తూ బుజ్జగిస్తోందని, చిన్నపిల్లాడికి చాక్లెట్లు ఇచ్చినట్టు, కుక్కకు ముక్కవేసినట్టుగా ఈ వ్యవహారం ఉందన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X