వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచగొండిజడ్జి జనార్ధన్‌కు శిక్ష ఖరారు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వీడియో పైరసీని అరికట్టడానికి కఠినమైననిబంధనలతో ముసాయిదా బిల్లును రూపొందించాలనిశనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గసమావేశంలో నిర్ణయంతీసుకున్నారు. జిల్లా సార ధులుగాఇప్పటివరకు ఇన్‌చార్జి మంత్రులువ్యవహరించేవారు. ఇక మీదట జెడ్పీఛైర్మన్లే ఇంచార్జులుగా వ్యవహరిస్తారనిమంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రిచేసిన సూచనలను మంత్రివర్గం అభినందించింది. జనవరిలోలక్ష ఎకరాలను పంపిణీ చేయాలన్నప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రివర్గంహర్షం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీఅనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా మంత్రివర్గం ఖరారు చేసింది.

హైదరాబాద్‌:వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులకుటెండర్లను ఖరారు చేస్తున్నకాంగ్రెస్‌ ప్రభుత్వం భారీ కుంభకోణాలనుకప్పిపుచ్చుకోడానికే ప్రచార కార్యక్రమాలునిర్వహిస్తోందని,తెలుగుదేశం పార్టీపై విమర్శలకు దిగుతోందని టిడిపి అధ్యక్షుడుచంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఆయనఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లోటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. తాముకాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతినివ్యతిరేకిస్తున్నామే గానీ ప్రాజెక్టులనువ్యతిరేకించడం లేదని ఆయనఅన్నారు. తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినతాను ఏనాడూ అవినీతిని సహించలేదని,ఎంత పెద్దవారిని కూడా విడిచిపెట్టలేదనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X