వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూ జూలోఅరుదైన పులికి మూడు పిల్లలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాయల్‌ బెంగాలీ జాతికి చెందిన సునీతఅనే ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈపులిపిల్లలను ప్రజల సందర్శనార్థంహైదరాబాద్‌లోని నెహ్రూ జంతుప్రదర్శనశాల అధికారులు ఆదివారంవదిలిపెట్టారు. గత ఆగస్టులో ఈ ఆడపులి ఈమూడు పిల్లలకు జన్మనిచ్చింది.

భారతదేశంలోఅరుదైన ఈ జాతి పులులు ఇప్పటి వరకుహైదరాబాద్‌లోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో ఆరు ఉన్నాయి. ఈ మూడుపిల్లలతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.మూడు పసికూనల్లో ఒకటి మగది కాగా,రెండు ఆడవి.ప్రపంచంలోనేఅరుదైన ఒక ఎలుగుబంటికి కూడా పిల్లకుజన్మనిచ్చింది. ఈ జాతి ఎలుగుంట్లు ఇండో, చైనాసరిహద్దుల్లోనూ బంగ్లాదేశ్‌లోనూఉన్నాయని జంతు ప్రదర్శనశాలక్యురేటర్‌ శ్రీనివాస్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X