వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెహ్రూ జూలోఅరుదైన పులికి మూడు పిల్లలు
హైదరాబాద్:రాయల్ బెంగాలీ జాతికి చెందిన సునీతఅనే ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈపులిపిల్లలను ప్రజల సందర్శనార్థంహైదరాబాద్లోని నెహ్రూ జంతుప్రదర్శనశాల అధికారులు ఆదివారంవదిలిపెట్టారు. గత ఆగస్టులో ఈ ఆడపులి ఈమూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Comments
Story first published: Sunday, December 5, 2004, 23:53 [IST]