వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటర్లభద్రతపై బంగ్లాకు భారత బృందం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారత క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లనుసమీక్షించడానికి సీనియర్‌ ఐపియస్‌అధికారి యశోవర్ధన్‌ ఆజాద్‌నేతృత్వంలోని నలుగురు సభ్యులభద్రతా బృందం ఢాకాకు బయలుదేరివెళ్లింది. ఒక మిలిటెంటు గ్రూప్‌ భారతక్రికెటర్లను చంపుతామని బెదిరించిననేపథ్యంలో ఈ బృందం ఢాకాకువెళ్లింది.

ఢాకాకువెళ్లిన బృందంలో హోం మంత్రిత్వశాఖ,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బిసిసిఐలనుంచి ఒక్కరేసి ప్రతినిధులు ఉన్నారు.ఢాకాలోనే కాకుండా మరో టెస్టు మ్యాచ్‌జరిగే చిట్టగాంగ్‌లోని భద్రతా ఏర్పాట్లపై కూడా ఈబృందం పరిశీలన జరుపుతుంది.ఈబృందం ఇచ్చే నివేదికపై భారత జట్టుబంగ్లాదేశ్‌ పర్యటన ఆధారపడి ఉంటుంది.ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినతర్వాతనే భారత జట్టుబంగ్లాదేశ్‌కు బయలుదేరుతుంది.ఇదిలావుంటే, ఢాకాకు బయలుదేరే ముందుభారత క్రికెట్‌ జట్టు సభ్యులభద్రతపై పూర్తి నమ్మకం కలిగేచర్యలు తీసుకోవాలని జాతీయ ప్రజాస్వామ్యకూటమి (యన్‌డి ఎ) సభ్యులు సోమవారంలోక్‌సభలో ప్రభుత్వాన్నికోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X