వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రికెటర్లభద్రతపై బంగ్లాకు భారత బృందం
న్యూఢిల్లీ:భారత క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లనుసమీక్షించడానికి సీనియర్ ఐపియస్అధికారి యశోవర్ధన్ ఆజాద్నేతృత్వంలోని నలుగురు సభ్యులభద్రతా బృందం ఢాకాకు బయలుదేరివెళ్లింది. ఒక మిలిటెంటు గ్రూప్ భారతక్రికెటర్లను చంపుతామని బెదిరించిననేపథ్యంలో ఈ బృందం ఢాకాకువెళ్లింది.
Comments
Story first published: Monday, December 6, 2004, 23:53 [IST]