వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్లాక్ డే:హైదరాబాద్లో ర్యాలీ, పాతబస్తీప్రశాంతం
హైదరాబాద్:అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతసంఘటనను పురస్కరించుకొనిహైదరాబాద్లో ర్యాలీ జరిగింది. డిజెయస్నాయకత్వంలో ఈ ర్యాలీ లోయర్ట్యాంక్బండ్ నుంచి ఇందిరా పార్కు వరకుసాగింది. సంఘ్ పరివార్ సంస్థలకువ్యతిరేకంగా ప్రదర్శనకారులునినాదాలు చేశారు.
Comments
Story first published: Monday, December 6, 2004, 23:53 [IST]