వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయేంద్రబెయిల్పై హైకోర్టు తీర్పు వాయిదా
చెన్నై:శంకరరామన్ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపెట్టుకున్న బెయిల్ పిటిషన్పైమద్రాసు హైకోర్టు తన నిర్ణయాన్నిరేపటికి వాయిదా వేసుకుంది. ఈ బెయిల్పిటిషన్పై వాదనలు సోమవారంముగిశాయి. మొదటిసారి పెట్టుకున్నబెయిల్ పిటిషన్ను హైకోర్టుకొట్టివేసింది. రెండో దఫా పెట్టుకున్నబెయిల్ పిటిషన్పై ప్రస్తుతంవాదనలు ముగిశాయి.
Comments
Story first published: Monday, December 6, 2004, 23:53 [IST]