వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రబెయిల్‌పై హైకోర్టు తీర్పు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:శంకరరామన్‌ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైమద్రాసు హైకోర్టు తన నిర్ణయాన్నిరేపటికి వాయిదా వేసుకుంది. ఈ బెయిల్‌పిటిషన్‌పై వాదనలు సోమవారంముగిశాయి. మొదటిసారి పెట్టుకున్నబెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టుకొట్టివేసింది. రెండో దఫా పెట్టుకున్నబెయిల్‌ పిటిషన్‌పై ప్రస్తుతంవాదనలు ముగిశాయి.

రాధాకృష్ణన్‌పైహత్య ప్రయత్నం కేసులో జయేంద్రసరస్వతితో సహా ఎనమండుగురునిందితుల బెయిల్‌ పిటిషన్లపైకాంచీపురం సమీపంలోని చెంగల్పట్టుసెషన్స్‌ కోర్టు విచారణను వాయిదావేసింది. విచారణను సెషన్స్‌ జడ్జి అక్బర్‌అలీ పదమూడవ తేదీకి వాయిదావేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X