వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలపైవైఖరిని స్పష్టం చేయాలి: కళ్యాణరావు
హైదరాబాద్:నక్సలైట్లతో చర్చలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టంచేయాలని సిపిఐ (మావోయిస్టు) ప్రతినిధి జి.కళ్యాణరావు డిమాండ్ చేశారు. కాల్పులవిరమణను మరో ఆరు నెలలు పొడగించాలనిఆయన సోమవారం మీడియా ప్రతినిధులసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు.
Comments
Story first published: Monday, December 6, 2004, 23:53 [IST]