వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలపైవైఖరిని స్పష్టం చేయాలి: కళ్యాణరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో చర్చలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టంచేయాలని సిపిఐ (మావోయిస్టు) ప్రతినిధి జి.కళ్యాణరావు డిమాండ్‌ చేశారు. కాల్పులవిరమణను మరో ఆరు నెలలు పొడగించాలనిఆయన సోమవారం మీడియా ప్రతినిధులసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రప్రభుత్వానికి, నక్సల్స్‌కు మధ్యజరిగిన ఒప్పందాలకు విరుద్ధంగా జరిగినసంఘటనలపై పర్యవేక్షక కమిటీతోవిచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.నక్సల్స్‌కు, ప్రభుత్వానికి మధ్యజరిగిన మొదటి దశ చర్చలవిధివిధానాలపై, ఎజెండాపై మధ్యవర్తులసమక్షంలో రెండో దశ చర్చలుజరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. మంచివాతావరణంలో చర్చలు జరగడానికిరాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X