వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాగు నీటిటెండర్లపై దద్ధరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్:సాగునీటి ప్రాజెక్టుల టెండర్లపైమంగళవారం శాసనసభదద్ధరిల్లింది. సాగునీటి ప్రాజెక్టులటెండర్లలో జరిగిన అవకతవకలపైతక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్చేస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులుపట్టుబట్టారు. దీంతో సభ బుధవారానికివాయిదా పడింది.
Comments
Story first published: Tuesday, December 7, 2004, 23:53 [IST]