వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణఉద్యమం పునరావృతం: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిసాగు నీటి ప్రాజెక్టుల విషయంలోఅనుసరిస్తున్న వైఖరి తెలంగాణకు తీవ్రనష్టం కలుగజేస్తుందని, రాష్ట్రానికికూడా లాభం కన్నా నష్టమే ఎక్కువగాజరుగుతుందని ఆయన చెప్పారు.కరువు పీడిత ప్రాంతాలకు నీటివిషయంలో ముఖ్యమంత్రి ఏ విధమైన హామీఇవ్వడం లేదని ఆయనవిమర్శించారు.తెలంగాణకుఒక్క టియంసి నీటిని ఇచ్చే ప్రతిపాదనగురించి కూడా రాజశేఖర్‌ రెడ్డిమాట్లాడడం లేదని ఆయన అన్నారు.గిరిజన ప్రాంతాలకు నష్టం కలిగే విధంగారాష్ట్ర ప్రభుత్వం వ్యవమరిస్తోందనిఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వందిగేవచ్చే వరకు తాము ఉద్యమంకొనసాగిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X