వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణఉద్యమం పునరావృతం: బిజెపి
ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిసాగు నీటి ప్రాజెక్టుల విషయంలోఅనుసరిస్తున్న వైఖరి తెలంగాణకు తీవ్రనష్టం కలుగజేస్తుందని, రాష్ట్రానికికూడా లాభం కన్నా నష్టమే ఎక్కువగాజరుగుతుందని ఆయన చెప్పారు.కరువు పీడిత ప్రాంతాలకు నీటివిషయంలో ముఖ్యమంత్రి ఏ విధమైన హామీఇవ్వడం లేదని ఆయనవిమర్శించారు.తెలంగాణకుఒక్క టియంసి నీటిని ఇచ్చే ప్రతిపాదనగురించి కూడా రాజశేఖర్ రెడ్డిమాట్లాడడం లేదని ఆయన అన్నారు.గిరిజన ప్రాంతాలకు నష్టం కలిగే విధంగారాష్ట్ర ప్రభుత్వం వ్యవమరిస్తోందనిఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వందిగేవచ్చే వరకు తాము ఉద్యమంకొనసాగిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, December 7, 2004, 23:53 [IST]