వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బంగ్లాకురేపు భారత క్రికెటర్ల పయనం
ముంబాయి:భారత క్రికెటర్లు బుధవారంఉదయం బంగ్లాదేశ్ పర్యటనకుబయలుదేరి వెళ్తున్నారు. ఐదుగురుసభ్యులతో కూడిన భద్రతా ప్రతినిధులబృందం భారత క్రికెటర్లకుబంగ్లాదేశ్లో కల్పించే భద్రతాఏర్పాట్లను సమీక్షించి వచ్చిన అనంతరంభారత జట్టు బయలుదేరి వెళ్తోంది.
Comments
Story first published: Tuesday, December 7, 2004, 23:53 [IST]