వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాకురేపు భారత క్రికెటర్ల పయనం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:భారత క్రికెటర్లు బుధవారంఉదయం బంగ్లాదేశ్‌ పర్యటనకుబయలుదేరి వెళ్తున్నారు. ఐదుగురుసభ్యులతో కూడిన భద్రతా ప్రతినిధులబృందం భారత క్రికెటర్లకుబంగ్లాదేశ్‌లో కల్పించే భద్రతాఏర్పాట్లను సమీక్షించి వచ్చిన అనంతరంభారత జట్టు బయలుదేరి వెళ్తోంది.

ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానంలో భారతక్రికెటర్లు బుధవారం ఉదయంకోల్‌కత్తా నుంచి బంగ్లాదేశ్‌కుబయలుదేరుతారు. భారతక్రికెటర్లను చంపుతామనిబంగ్లాదేశ్‌లోని తీవ్రవాద సంస్థ ఒకటిబెదిరింపు లేఖ రాసిన నేపథ్యంలోబంగ్లాదేశ్‌ పర్యటనపై నీలినీడలుకమ్ముకున్నాయి. నిజానికి భారత జట్టుమంగళవారంనాడే బంగ్లాదేశ్‌కుబయలుదేరి వెళ్లాల్సి ఉంది. అయితే బెదిరింపుకారణంగా జాప్యం జరిగింది. భారత జట్టుబంగ్లాదేశ్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు,మూడు వన్డేలు ఆడుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X