వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామకృష్ణక్షమాపణ చెప్పాలి:

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:ప్రభుత్వంతో నక్సలైట్ల చర్చల్లోదళితుల ఆత్మగౌరవం దెబ్బ తిన్నదనిమాజీ నక్సలైట్‌ నేత, ప్రముఖ కవి జి.సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్‌విమర్శించారు.

అందుకుసిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ క్షమాపణలుచెప్పాలని ఆయన మంగళవారం ఇక్కడఒక సభలో డిమాండ్‌ చేశారు.ప్రభుత్వంతో నక్సలైట్లు జరిపినచర్చల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. ఈ విషయంపై తానురామకృష్ణతో బహిరంగ చర్చకుసిద్ధమేనని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X