వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆహారపథకం కంటితుడుపు చర్య:రావుల
న్యూఢిల్లీ:జాతీయ ఆహార పథకం కిందికి వచ్చే జిల్లాలఎంపిక ప్రక్రియపై తెలుగుదేశంరాజ్యసభ సభ్యుడు రావులచంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయనబుధవారం రాజ్యసభలోలేవనెత్తారు. జాతీయ ఆహార పథకాన్నిరాష్ట్రంలో కంటి తుడుపు చర్యగానేచేపడుతున్నారని ఆయన విలేకరులతోఅన్నారు.
Comments
Story first published: Wednesday, December 8, 2004, 23:53 [IST]