వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూబిలీహిల్స్లో చిరుతపులి సంచలనం
ఎట్టకేలకుచిరుతను బోనులో బంధించి జంతుప్రదర్శనశాలకు తరలించారు.చిరుత అటవీ శాఖ అధికారుల తుపాకిమోతలు విని ఒక ఇంటిలో మరో ఇంటిలోకిగోడ దూకి ప్రవేశించింది. దాదాపు రెండుగంటల పాటు చిరుత ఇంటిలో ఉంది. అటవీశాఖఅధికారులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు.తుపాకి గురి తప్పి ఒక కానిస్టేబుల్గాయపడ్డాడు. చిరుతకు మత్తుమందు ఇచ్చారు. అది మత్తు నుంచి కోలుకొనిఆరోగ్యంగా ఉందని అధికార వర్గాలుచెప్పాయి. ఇంటిలోకి ప్రవేశించిన చిరుతఎవరికీ హాని చేయలేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
Comments
Story first published: Thursday, December 9, 2004, 23:53 [IST]