వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుమూర్తినిప్రశ్నించిన కంచి పోలీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం:ఒక ఆంగ్లదిన పత్రికలో వరసగా వ్యాసాలురాస్తున్న కాలమిస్టు, ఆడిటర్‌ ఎస్‌.గురుమూర్తిని శంకరరామన్‌హత్య కేసును దర్యాప్తు చేస్తున్నప్రత్యేక పోలీసు బృందం ప్రశ్నించింది.గురుమూర్తి శంకరరామన్‌హత్యకేసుపై వరసగా వ్యాసాలురాస్తున్నారు.

తనవ్యాసాలు పోలీసులను స్పష్టంగాఆందోళనకు గురి చేశాయని, తననుసమన్‌ చేసి ప్రశ్నించడం పోలీసులకువ్యతిరేకంగా ఏదీ రాయవద్దనిజర్నలిస్టులకు హెచ్చరిక అని కాంచీపురంప్రత్యేక పోలీసు బృందం కార్యాలయంనుంచి బయటికి వచ్చిన అనంతరంగురుమూర్తి అన్నారు.శంకరరామన్‌హత్య కేసులో తనకు సమాచారంఉన్నదనే ఆలోచన తన నాలుగు వ్యాసాలవల్ల కలిగిందని, ఈ విషయంపైననేతనకు పోలీసులు సమన్లు ఇచ్చారనిఆయన అన్నారు. తాను సాక్షిని కానని,వ్యాఖ్యాతను మాత్రమేనని ఆయనఅన్నారు. పోలీసులు ప్రతి వాక్యం చదివి దానికిఆధారం ఏమిటని అడిగినట్లు ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X