వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ:అనంత హత్యలపై వాగ్వివాదం
హైదరాబాద్:అనంతపురం జిల్లాలోని హత్యలపైశుక్రవారం శాసనసభలో అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. జీరో అవర్లోతెలుగుదేశం సభ్యుడు గోవిందప్పగురువారంనాడు అనంతపురం జిల్లాలోజరిగిన తమ పార్టీ కార్యకర్తవాసుదేవ రెడ్డి హత్య గురించిప్రస్తావించారు. ఈ సందర్భంలో ఇరు పక్షాలమధ్య వివాదం చెలరేగింది.
Comments
Story first published: Friday, December 10, 2004, 23:53 [IST]