వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దౌత్యవేత్తలఇళ్ళపై దుబారా ఖర్చు:పిఎసి
న్యూఢిల్లీ:విదేశాలలో పని చేసే దౌత్యవేత్తలకు అన్నిహంగులతో ఉండే ఖరీదైన ఇళ్ళనుకొనుగోలు చేయటం ఎంత వరకు సబబని ప్రజా పద్దులసంఘం( పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పిఎసి)విదేశాంగశాఖకు చురక అంటించింది.దౌత్య అధికారుల కోసం స్విమ్మింగ్పూల్,సౌనా బాత్, టెన్నిస్ కోర్టు ఉన్న ఇళ్ళనుకొనుగోలు చేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది.అంతేకాకుండా గత మూడేళ్ళ కాలంలోదౌత్యవేత్తలు, మంత్రిస్థాయి అధికారులకుచెందిన 53 ఇళ్ళకు జరిపించిన మరమ్మత్తులకేరూ. 90 లక్షలు ఖర్చు చేశామని విదేశాంగశాఖప్రజా పద్దుల సంఘానికి లె ఖ్ఖ చెప్పింది.
Comments
Story first published: Friday, December 10, 2004, 23:53 [IST]