వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్యాయత్నంకేసులోనూ జయేంద్రకు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సాగునీటి టెండర్ల వివాదంపైగురువారం శాసనసభా కార్యక్రమాలుదాదాపు అరగంట సేపు స్తంభించాయి.సాగునీటి టెండర్లపై బుధవారంప్రభుత్వం ఇచ్చిన సమాధానంతోసంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీసభ్యులు గురువారం అదే అంశాన్నిలేవనెత్తారు.

సాగునీటిటెండర్లపై చర్చ ముగిసిందని,అందువల్ల తాను తిరిగి అదే విషయంపైచర్చకు అనుమతించబోనని స్పీకర్‌కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి పదే పదేచెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులువినిపించుకోలేదు. ముగిసిన అంశాన్ని తిరిగిలేవనెత్తడం మంచి సంప్రదాయంకాదని, ఒక వేళ చర్చ కావాలంటేనోటీసు ఇచ్చి మరో రూపంలో రావాలనిస్పీకర్‌ అన్నారు. ఈ సమయంలో ఆర్థికమంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకుని ఒకవేళ నోటీసుపై చర్చకుఅనుమతించదలుచుకుంటే ముందుతమ నోటీసుపై చర్చకుఅనుమతించాలని అన్నారు.ఇదిలావుంటే, సాగునీటి టెండర్ల విషయంలోతప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, భారీనీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య శాసనసభను తప్పుదోవపట్టించారని తెలుగుదేశం నాయకుడుడాక్టర్‌ నాగం జనార్దన్‌ రెడ్డివిలేకరుల సమావేశంలోవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X