వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌ భవనానికి శంకుస్ధాపన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:జూబిలీహిల్స్‌లో ఎకరం స్ధలంలో నిర్మించనున్న తెలంగాణ రాష్ట్రసమితికార్యాలయ భవనానికి ఆ పార్టీఅధ్యక్షుడు, కేంద్ర కార్మిక మంత్రి కె.చంద్రశేఖరరావుశనివారంశంకుస్ధాపన చేశారు.

ఈకార్యక్రమానికి టిఆర్‌ఎస్‌ ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు అజిత్‌ సింగ్‌, మహబూబాముఫ్తీ, రాందాస్‌ అధవాలే హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసినతర్వాత టిఆర్‌ఎస్‌ కార్యకర్తలుపెరేడ్‌ గ్రౌండ్సులో జరుగనున్నతెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాగర్జన బహిరంగసభకు హాజరు కావడానికిఅక్కడికి బయలుదేరి వెళ్ళారు. శనివారం హైదరాబాద్‌,సికింద్రాబాద్‌లలోని అన్ని సెంటర్లలో గులాబిరంగు పతాకాలను అలంకరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X