వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్జనకు రానిపవార్‌, పాశ్వాన్‌, లాలూ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా గర్జనబహిరగ సభ సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్సులోశనివారం సాయంత్రంఘనంగా జరిగింది. మూడు నుంచి ఐదు లక్షలమంది జనం సభకు హాజరవుతారనినిర్వాహకులు చెప్పినా అంత పెద్ద సంఖ్యలోజనం రాలేదు.

సభకు టిఆర్‌ ఎస్‌నాయకులతో పాటు పిఎంకె అధ్యక్షుడురాందాస్‌, పిడిపి నాయకురాలు మహబూబా ముఫ్తి, ఆర్‌ఎల్‌డిఅధ్యక్షుడు అజిత్‌ సింగ్‌ తదితరఇతర రాష్ట్రాల నాయకులు హాజరైప్రసంగించారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ తరఫున ఆ పార్టీరాష్ట్ర అధ్యక్షురాలు శోభాయాదవ్‌హాజరయ్యారు. శరద్‌పవార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌ తదిరులు హాజరు కాకుండాతమ ప్రతినిధులను పంపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X