వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారుఖ్‌ప్రదర్శనలో బాంబు పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో:ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ప్రదర్శనలో పేలుడు సంభవించింది. ఈపేలుడులో ఇద్దరు మరణించారు; మరోపద్దెనిమిది మంది గాయపడ్డారు. షారుఖ్‌గానీ, అతని బృందం సభ్యులకు గానీ ఏవిధమైన ప్రమాదంసంభవించలేదు.

షారుఖ్‌ఖాన్‌ అభిమానులు ముప్పయ్యేళ్ల స్త్రీ,ఇరవై రెండేళ్ల యువకుడు ఈపేలుడులో మరణించారు.గాయపడినవారిలో పిల్లలు ఉన్నారు.మూడుగంటల పాటు ఇచ్చిన ప్రదర్శనలో షారుఖ్‌ఖాన్‌తో పాటు ప్రీతి జింటా, సైఫ్‌ అలీఖాన్‌,ప్రియాంక చోప్రా, జావేద్‌ ఖాన్‌, సెలినాజైట్లీ పాల్గొన్నారు. ప్రదర్శనపూర్తవుతున్న స్థితిలో పేలుడుసంభవించింది.షారుఖ్‌ఖాన్‌ ఇచ్చిన ప్రదర్శనలో బాంబు పేలుడుసంభవించడాన్ని భారత్‌ ఆదివారంనాడుఖండించింది. మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి భార్యస్వల్పంగా గాయపడ్డారు.భారతీయులందరూ క్షేమంగానేఉన్నారని భారత్‌ ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X