వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతితేకుంటే రాజీనామా: మల్లు రవి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:సంగీత సరస్వతి, భారత రత్నయం.యస్‌. సుబ్బులక్ష్మికి జాతి అంతిమవీడ్కోలు పలికింది. చెన్నైలోని ఒక విద్యుత్‌దహనవాటికలో ఆమె అంత్యక్రియలుజరిగాయి. పలువురు ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ప్రభుత్వ లాంఛనాలతో ఆమెఅంత్యక్రియలు జరిగాయి.

రాష్ట్రపతిఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ సుబ్బులక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.సుబ్బులక్ష్మి ఎవరితోనూ పోల్చలేని గొప్పసంగీత విద్వాంసురాలు అని ఆయన అన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత,డియంకె నాయకుడు కరుణానిధి, సినీగాయకురాలు సుశీల, ప్రముఖ నటిఅంజలీదేవి, సంగీత విద్వాంసుడు బాల మురళీకృష్ణ తదితరులు సుబ్బులక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.యం.యస్‌.సుబ్బులక్ష్మి శనివారం అర్థరాత్రికన్నుమూశారు. ఆమెకు ఎనిబైఎనిమదేళ్లు. ఆమె భర్త టి. సదాశివన్‌ఏడేళ్ల క్రితం మృతి చెందారు.ఆమెకు పిల్లలు లేరు. అనారోగ్యంతో ఆమె ఈనెల రెండో తేదీన ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలోచేరారు. పదేళ్ల వయస్సులోనేతన మొదటి పాటను రికార్డు చేసినసుబ్బులక్ష్మి కర్ణాటక సంగీతంలో ఎన్నోప్రదర్శనలు ఇచ్చారు. అనేక గౌరవాలుఅందుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X