వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ డైరీఅక్రమాలపై సభాసంఘం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలపై విచారణకుసభా సంఘాన్ని నియమిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలోప్రకటించింది.

విశాఖ డైరీ అవకతవకలపైఅంతకు ముందు కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్రస్ధాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఒకదశలో ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. పాతికేళ్ళచరిత్రగలవిశాఖ డైరీకి టిడిపికి చెందినతులసీరామ్‌ ఎక్కువకాలం ఛైర్మన్‌గాఉన్నారని, ఆయన హయాంలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందనికాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు. డైరీఎన్నికల్లో గెలవలేకపోయిన కాంగ్రెస్‌అక్కసుతోనే ఆరోపణలు చేస్తోందని టిడిపిసభ్యులు విరుచుకుపడ్డారు. విశాఖ డైరీఅక్రమాలపై సభాసంఘంతో విచారణ జరిపిస్తామని ప్రభుత్వంప్రకటించడంతో ఈ అంశంపై గొడవసద్దుమణిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X