వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లోనిఆస్పత్రిలో చేరిన హుస్సేన్
హైదరాబాద్:ప్రముఖ చిత్రకారుడు ఎం. ఎఫ్. హుస్సేన్అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒకప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేరారు.ఛాతీలో నొప్పి రావడంతో ఆయ ఆస్పత్రిలోచేరారు. ఈ విషయాన్ని ఆయనకుమారుడు షఫాత్ హుస్సేన్ముంబాయిలో ధృవీకరించారు.
Comments
Story first published: Tuesday, December 14, 2004, 23:53 [IST]