వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణకాల్పులు జరపలేదు:బెల్లంకొండ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో కాల్పుల విరమణపైగురువారం మంత్రివర్గంసమావేశంలో నిర్ణయం తీసుకుంటామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు.గత ఆరు నెలల కాల్పుల విరమణగడువు గురువారంనాటితోముగుస్తోంది. మరో ఆరు నెలలు కాల్పులవిరమణ ప్రకటించాలని మావోయిస్టునక్సలైట్ల ప్రతినిధులువరవరరావు, జి. కళ్యాణరావుగత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తున్నారు.

నక్సలైట్లతోచర్చలు జరిగితేనే బాగుంటుందని పోలీసుడైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) ఎస్‌. ఆర్‌.సుకుమార బుధవారం కరీంనగర్‌లోఅన్నారు. చర్చలకు విఘాతంకలిగించడానికి నక్సలైట్లేప్రయత్నిస్తున్నారని, ఇందుకుసంబంధించిన ఆధారాలు తన వద్దఉన్నాయని ఆయన అన్నారు. యువతనక్సలైట్లలో చేరకుండా కౌన్సెలింగ్‌చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.మారుమూల ప్రాంతాల్లోని ప్రతి గ్రామంనుంచి హోం గార్డులనునియమించనున్నట్లు ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X