వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణకాల్పులు జరపలేదు:బెల్లంకొండ
హైదరాబాద్:నక్సలైట్లతో కాల్పుల విరమణపైగురువారం మంత్రివర్గంసమావేశంలో నిర్ణయం తీసుకుంటామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు.గత ఆరు నెలల కాల్పుల విరమణగడువు గురువారంనాటితోముగుస్తోంది. మరో ఆరు నెలలు కాల్పులవిరమణ ప్రకటించాలని మావోయిస్టునక్సలైట్ల ప్రతినిధులువరవరరావు, జి. కళ్యాణరావుగత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నారు.
Story first published: Wednesday, December 15, 2004, 23:53 [IST]