వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తోఎపి ఒప్పందం వల్ల ముప్పు: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ప్రభుత్వ ఒప్పందం దేశ అంతర్గతభద్రతకు ముప్పు అని భారతీయ జనతాపార్టీ (బిజెపి) విమర్శించింది. కాంగ్రెస్‌ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాదంతోరాజీ పడుతోందని, ఇది దేశ అంతర్గతభద్రతకు ముప్పుగా పరిణమిస్తోందనిబిజెపి సభ్యుడు ఎస్‌. ఎస్‌. అహ్లూవాలియాబుధవారం రాజ్యసభలోవిమర్శించారు.

వామపక్షతీవ్రవాదులు పాకిస్తాన్‌కు చెందినఐయస్‌ఐతో, ఉగ్రవాద సంస్థ ఆల్‌ ఖైదాతోసంబంధాలు పెట్టుకున్నారని, తద్వారాదేశానికి పెద్ద ప్రమాదంగాపరిణమిస్తున్నారని ఆయన దేశఅంతర్గత భద్రతపై జరిగిన చర్చలోపాల్గొంటూ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం నక్సలైట్‌ గ్రూప్‌లతోసంప్రదింపులు ప్రారంభించింనా కూడాసంప్రదింపులు పరిష్కారం కాదని ఆ గ్రూప్‌లుచెబుతున్నాయని ఆయన గుర్తుచేశారు.నక్సలైట్లతోకాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోజరుపుతున్న చర్చలు అత్యంతప్రమాదకరమైనవని హోంమంత్రిత్వ శాఖ అధికారులుఅభిప్రాయపడుతున్నట్లు ఆయనతెలిపారు.నక్సల్స్‌ప్రభావిత రాష్ట్రాలకు వన్‌ టైమ్‌ గ్రాంటుఇవ్వాలని, తద్వారా ఆ రాష్ట్రాలు తమ పోలీసుబలగాలను ఆధునీకరించుకుంటాయనితెలుగుదేశం సభ్యురాలు ఎన్‌.పి.దుర్గ అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X