వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్తోఎపి ఒప్పందం వల్ల ముప్పు: బిజెపి
న్యూఢిల్లీ:నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ప్రభుత్వ ఒప్పందం దేశ అంతర్గతభద్రతకు ముప్పు అని భారతీయ జనతాపార్టీ (బిజెపి) విమర్శించింది. కాంగ్రెస్ఎప్పటికప్పుడు వామపక్ష తీవ్రవాదంతోరాజీ పడుతోందని, ఇది దేశ అంతర్గతభద్రతకు ముప్పుగా పరిణమిస్తోందనిబిజెపి సభ్యుడు ఎస్. ఎస్. అహ్లూవాలియాబుధవారం రాజ్యసభలోవిమర్శించారు.
Comments
Story first published: Wednesday, December 15, 2004, 23:53 [IST]