వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అడ్డంకులెన్నిఉన్నా ప్రాజెక్టుల పూర్తి: వైయస్
హైదరాబాద్:ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలుకల్పించినా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంపూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల టెండర్లపైశాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చకుఆయన బుధవారం సమాధానం ఇచ్చారు.గత తెలుగుదేశం పాలనపైవిమర్శలు చేయడానికి, ఆ పార్టీ నేత నారాచంద్రబాబునాయుడిని దుయ్యబట్టడానికిఆయన ఎక్కువ సమయంకేటాయించారు.
Comments
Story first published: Wednesday, December 15, 2004, 23:53 [IST]