శాసనమండలినిపునరుద్ధరించాలని
కోరుతూఆంధ్రప్రదేశ్
శాసనసభలో
జులైఇరవై
నాలుగవ
తేదీన
తీర్మానం
చేసికేంద్ర
ప్రభుత్వానికి
పంపారు.
ఈవిషయమై
ముఖ్యమంత్రి
డాక్టర్వై.యస్.
రాజశేఖర్
రెడ్డి
ఒకటిరెండు
సార్లు
కేంద్ర
ప్రభుత్వాన్నిసంప్రదించారు.
ఈ
నేపథ్యంలో
కేంద్రప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్శాసనమండలి
బిల్లును
కేంద్రంలోక్సభలో
ప్రతిపాదించింది.ఈబిల్లును
స్థాయా
సంఘానికి
పంపే
అవకాశాలుఉన్నట్లు
సమాచారం.
అందువల్ల
ఈసమావేశాల్లో
అది
ఆమోదంపొందకపోవచ్చు.
స్థాయా
సంఘంపరిశీలనకు
పంపితే
బడ్జెట్సమావేశాల్లోనే
ఆ
బిల్లు
ఆమోదంపొందుతుంది.అయితేతెలుగుదేశం
పార్టీ
ఈ
బిల్లుప్రతిపాదనను
నిరసించింది.
రాజకీయలబ్ధి
కోసమే
కాంగ్రెస్
ప్రభుత్వంశాసనసమండలినిపునరుద్ధరిస్తోందని
తెలుగుదేశంపార్లమెంటరీ
పార్టీ
నేత
కె.ఎర్రంనాయుడు
విమర్శించారు.
ఇటీవలిఎన్నికల్లో
ఓడిపోయిన
కాంగ్రెస్నాయకులకు
పునరావాసంకల్పించేందుకే
శాసనమండలినిపునరుద్ధరిస్తున్నారని
ఆయనవ్యాఖ్యానించారు.