వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపైకమిటీ ఏర్పాటు ఇప్పుడే: నరేంద్ర
న్యూఢిల్లీ:తెలంగాణపై ఉపసంఘం ఏర్పాటులో జాప్యంజరగదని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్యస్) నాయకుడు, కేంద్రమంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. కమిటీలోనిసభ్యుల పేర్లను ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభలో ప్రకటిస్తారని ఆయనగురువారం మీడియా ప్రతినిధులతోచెప్పారు.
Comments
Story first published: Thursday, December 16, 2004, 23:53 [IST]