వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపైకమిటీ ఏర్పాటు ఇప్పుడే: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తెలంగాణపై ఉపసంఘం ఏర్పాటులో జాప్యంజరగదని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్‌) నాయకుడు, కేంద్రమంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. కమిటీలోనిసభ్యుల పేర్లను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభలో ప్రకటిస్తారని ఆయనగురువారం మీడియా ప్రతినిధులతోచెప్పారు.

కమిటీసభ్యుల పేర్ల విషయంలో తమకుభేదాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టంచేశారు. కమిటీ విషయంలో తాముచెప్పిందే ప్రభుత్వం చేయాలని ఆయనఅన్నారు. ఉప సంఘంలో సిపియం పోలిట్‌బ్యూర్‌ సభ్యుడు సీతారాం ఏచూరి ఉంటారనేవార్తలతో నేపథ్యంలో ఆయన ఆ వివరణఇచ్చారు. సిపియం తెలంగాణ ఏర్పాటునువ్యతిరేకిస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X