వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివి ఊళ్లోఫైర్‌బ్రాండ్‌ ఉమాభారతి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావుస్వగ్రామం వంగరనుమధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిఉమాభారతి సందర్శించారు. భారతీయజనతా పార్టీ (బిజెపి) నుంచి సస్పెండ్‌ అయినఉమాభారతి గత రెండు రోజులుగా రాష్ట్రపర్యటనలో ఉన్నారు.

ఉమాభారతిగురువారంనాడు కరీంనగర్‌ జిల్లాలోగల పివి స్వగ్రామంలో ఆత్మహత్యలుచేసుకున్న రైతు కుటుంబాలను ఆమెపరామర్శించారు. ఆ కుటుంబాల పిల్లలనుదగ్గరికి తీసుకొని వారికి కొంత డబ్బుఇచ్చారు. రాష్ట్ర పర్యటనలో ఆమె వెంటబిజెపి రాష్ట్ర నాయకులు ఎవరూలేరు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X