వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూబ్లీహిల్స్‌ చిరుత జూలోమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పుణె: స్లోపాయిజనింగ్‌ ద్వారా తనను అంతం చేయడానికిపెద్ద కుట్ర జరుగుతున్నదని నకిలీస్టాంపు పేపర్ల కుంభకోణంలో ప్రధానముద్దాయి అబ్దుల్‌ కరీం తెల్గీ స్థానిక కోర్టులోశనివారంనాడు అన్నారు.

తనను అతి చిన్నసెల్‌లో వుంచుతున్నారని, అక్కడ ఎవరితోనూమాట్లాడే అవకాశం లేదని తెల్గీ ఆరోపించారు.కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జైలు అధికారులు,ప్రత్యేకించి వైద్యాధికారి తన పట్ల నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారనిఆయన తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిదృష్ట్యా దేశంలోని 17 ఆసుపత్రులలో వైద్యపరీక్షలుచేయించుకోవాల్సివుందని అన్నారు.తనకేమన్నా జరిగితే దానికిజైలు అధికారులేపూర్తి బాధ్యత వహించాల్సి వుంటుందనితెల్గీ పేర్కొన్నారు. తెల్గీ ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తుడుకావడం వల్ల తరచుగా వైద్యపరీక్షలుకూడా చేయించాలని కూడా కోర్టు పేర్కొందనిఆయన తరఫు న్యాయవాది హర్షద్‌తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X