వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులవిరమణపై చర్చల సమయంలోనే:జానా

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:మావోయిస్టు, నక్సలైట్‌ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే రెండో విడతతేదీలను ఖరారు చేస్తామని హోంమంత్రిజానారెడ్డి చెప్పారు.

కాల్పుల విరమణపైనిర్ణయాన్ని చర్చల సమయంలోనే తీసుకుంటామని ఆయనశనివారంవిజయవాడలో తెలిపారు. నక్సలైట్లతోరెండో విడత చర్చలు జరప వద్దంటూ పోలీసులనుంచి వత్తిళ్ళు లేవని, అలావత్తిడి చేసే అవకాశం వారికివ్వబోమనిఆయన వెల్లడించారు. నక్సలైట్లతో చర్చలుమంచి ఫలితాలు ఇస్తాయని తాముఇప్పటికీ ఆశిస్తున్నామని హోంమంత్రి చెప్పారు.నక్సలైట్లతో చర్చల విషయంలో తనకు,ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికిమధ్య మంచి సమన్వయం ఉందనిఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X