వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్తూరుజిల్లాలో అప్పూ లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:శంకరరామన్‌ హత్య కేసులోప్రధాన నిందితుడైన అప్పూ పోలీసులకులొంగిపోయాడు. అతను ఆదివారంనాడుఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాఎదురుకుప్పం మండలంబాలకృష్ణాపురం వద్ద తమిళనాడుప్రభుత్వానికి లొంగిపోయాడు.

అప్పూకోసం చాలా కాలంగా తమిళనాడు పోలీసులుచాలా కాలంగా గాలిస్తున్నారు.శంకరరామన్‌ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టు జరిగిన విషయం తెలిసిందే.జయేంద్ర సరస్వతిని కూడాఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లోతమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X