వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపైహైకమాండ్ నిర్ణయానికి సై
హైదరాబాద్:తెలంగాణ విషయంలో తమ పార్టీఅధిష్ఠాన వర్గం నిర్ణయానికి కట్టుబడిఉంటామని కోస్తా కాంగ్రెస్ నాయకులు గాదెవెంకటరెడ్డి, మండలి బుద్ధప్రసాద్ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రండిమాండ్ విషయంలో పలు అంశాలపై వీరుఇద్దరూ చాలా కాలంగా అసంతృప్తివ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లోబహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.తెలంగాణ అంశంపై వీరు ఢిల్లీ వెళ్లేఆలోచనలో కూడా ఉన్నారు.
Comments
Story first published: Sunday, December 19, 2004, 23:53 [IST]