వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాంఛనంపూర్తి: సిరీస్‌ భారత్‌ కైవసం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తనను పోలీసు అధికారులువేధిస్తున్నారంటూ కర్నూలు జిల్లా ఆలూరుమాజీ శాసనసభ్యుడు మసాల ఈరన్నసచివాలయంలోని హోం మంత్రి కె. జానారెడ్డికార్యాలయం ముందు ఆమరణనిరాహాదీక్షకు దిగారు.

జానారెడ్డినల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్నారు.అయినప్పటికీ మంత్రి వచ్చి హామీ ఇచ్చేవరకు తన దీక్షను విరమించబోననిఆయన అంటున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి రాజీవ్‌పల్లెబాట సందర్భంగా ఇద్దరు పోలీసుఉన్నతాధికారులు తనను వేధించారనిఆయన అన్నారు. అంతేకాకుండా తనపైనిఘాకు షాడో పోలీసులను ఏర్పాటు చేశారనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X