వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకోర్టులోజయేంద్ర బెయిల్ పిటిషన్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహితరాష్ట్రంగా తీర్చుదిద్దుతామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎయిడ్స్నివారణ సామాజిక కార్యక్రమమని,ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడంఅవసరమని ఆయన అన్నారు. ఎయిడ్స్నివారణ దినం సందర్బంగా జరిగినకార్యక్రమంలో ఆయన బుధవారంప్రసంగించారు.
Story first published: Monday, December 20, 2004, 23:53 [IST]