వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణకేసులో మరో నలుగురి విచారణ
హైదరాబాద్:సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులకేసులో మంగళవారం కూడా నాంపల్లిమెజ్రిస్టేట్ కోర్టులో విచారణ కొనసాగింది.
కాల్పుల సంఘటన అనంతరం బాలకృష్ణచేరిన కేర్ ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధినిమరో ముగ్గురిని మెజ్రిస్టేట్ విచారించి వారివాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బాలకృష్ణతమపై కాల్పులు జరపలేదని, బాలకృష్ణఅభిమాని ఎవరో కాల్పులు జరిపాడని నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడుసత్యనారాయణ చౌదరి ఇటీవలమెజ్రిస్టేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినవిషయం తెలిసిందే. సాక్షులు ప్రాసిక్యూషన్కుఎదురుతిరుగుతున్న కాలంగా ఈ కేసు నిలబడదనిన్యాయ నిపుణులు చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, December 21, 2004, 23:53 [IST]