వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కేసు: కంచిస్వామి బెయిల్‌పై విచారణ ఎల్లుండి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:క ంచిమఠం ఆడిటర్‌ రాధాకృష్ణన్‌పై దాడికేసులో కంచి స్వామి జయేంద్ర సరస్వతి బెయిల్‌ పిటిషన్‌పైవిచారణనుచెన్నై హైకోర్టు ఎల్లుండికి వాయిదావేసింది.

పిటిషన్‌ పై వాయిదానిర్ణయాన్నిచెన్నై హైకోర్టు మంగళవారంఉదయం ప్రకటించింది.శంకరరామన్‌ హత్య కేసులోనేగాక రాధాకృష్ణన్‌పై దాడి కేసులోనూకంచి స్వామి ప్రధాన నిందితులు. ఈ కేసులోచెన్నైలోని ప్రిన్సిపల్‌ సెషన్సు కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో కంచిస్వామిచెన్నై హైకోర్టును ఆశ్రయించారు.రెండు సంవత్సరాల క్రితం జరిగినరాధాకృష్ణన్‌ దాడితో తనకుఎటువంటి సంబంధం లేదని, ఈ కేసులోతనను జైలులో ఉంచడం సరి కాదనిస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.తనను బెయిల్‌పై విడుదల చేస్తేఎటువంటి అవకతవకలకు పాల్పడబోనని ఆయనహామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X