వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కంచి స్వామిఉదంతంపై ప్రధానిని కలిసిన అద్వానీ
న్యూఢిల్లీ: కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి కేసునుమానవత్వంతో పరిశీలించాలని, కంచి స్వామిఆరోగ్య స్ధితిని పరిగణనలోకి తీసుకోవాలనిఅద్వానీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రతినిధిబృందం ప్రధాని మన్మోహన్ సింగ్నుకోరింది.
బుధవారం ప్రధానిని కలిసిన ఈప్రతినిధి బృందం బిజెపి రాజ్యసభసభ్యుడు బల్బీర్ పుంజ్ బృందం కంచిస్వామి ఉదంతంపై తయారుచేసిననిజనిర్ధారణ నివేదికను అద్వానీ ప్రధానికిఅందజేశారు. తమిళనాడు ప్రభుత్వంకంచి మఠానికి చెందిన వ్యక్తులనుఅకారణంగా వేధిస్తున్నారని అద్వానీవివరించారు.
Comments
Story first published: Wednesday, December 22, 2004, 23:53 [IST]