వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పైఆరోపణలు రుజువు చేస్తా: పరిటాల

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి కుమారుడువై.యస్‌. జగన్మోహన్‌ రెడ్డిపై తానుచేసిన ఆరోపణలకు సంబంధించిసాక్ష్యాధారాలున్నాయని అనంతపురంజిల్లా పెనుకొండ తెలుదేశంశాసనసభ్యుడు పరిటాల రవి అన్నారు.

కడపజిల్లా పులివెందుల కోర్టుకు పరిటాల రవి,జగన్మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. కేసువచ్చే నెల పద్దెనిమిదవ తేదీకివాయిదా పడింది. అసత్య ఆరోపణలు చేసితన పరువును బజారుకీడ్చారంటూజగన్‌ పులివెందుల కోర్టుల జగన్‌ కేసువేశారు. జగన్‌ కేసులో తనపైపోలీసుల ఒత్తిడి పెరుగుతోందని ఆయనవిలేకరులతో అన్నారు. ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితేకేసును అనంతపురానికి మార్చాలనికోరుతానని ఆయన చెప్పారు.జగన్‌కు జనరక్షణ సమితిసంబంధాలున్నాయని, ఈ విషయాన్ని తానుకోర్టులో రుజువు చేయగలనని ఆయనఅన్నారు. తనపై ఆరోపణలను పరిటాలరవీంద్ర రుజువు చేయగలిగితేఅంతకన్నా కావాల్సిందేం ఉందని జగన్‌అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X