వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్యకృషీవలుడు, బహుభాషావేత్త

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:రాధాకృష్ణన్‌పై హత్యాప్రయత్నంకేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి బెయిల్‌పిటిషన్‌పై విచారణను మద్రాసుహైకోర్టు ఈ నెల ఇరవై యేడవ తేదీకివాయిదా వేసింది.

జయేంద్రబెయిల్‌ పిటిషన్‌పై విచారణ జస్టిస్‌ ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం ముందుకుగురువారం వచ్చింది. ప్రాసిక్యూషన్‌తరఫు న్యాయవాది కె.టి.యస్‌. తులసివిజ్ఞప్తి మేరకు విచారణను మద్రాసుహైకోర్టు విచారణను వాయిదా వేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X