వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇల్లెందుమండలాధ్యక్షుడి దారుణ హత్య
ఖమ్మం:ఖమ్మం జిల్లా ఇల్లెందు మండల పరిషత్అధ్యక్షుడు వీరాస్వామి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బలంగాకొట్టడంతో వీరాస్వామి మరణించినట్లుపోలీసులు తెలిపారు.
Story first published: Friday, December 24, 2004, 23:53 [IST]