వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పివికిభారత రత్న ఇవ్వాలి:సుబ్రమణ్యస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:దివంగత పివి నరసింహారావుకుబతికున్నప్పుడే భారతరత్న పురస్కారం ఇచ్చి ఉండాల్సిందని జనతాపార్టీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ను కోరారు.

పివికిఇప్పుడైనా భారత రత్న ఇవ్వాలనిఆయన డిమాండ్‌ చేశారు. దేశంలోఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిసంక్షోభం నుంచి బయటపడేసినందుకుపివికి ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనిసుబ్రమణ్య స్వామి కోరారు. కాగా తనఅంత్యక్రియలు ఢిల్లీలోనే జరగాలన్న పివిఅంతిమ కోరిక నెరవేరలేదు.కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి పివికి మంచిసంబంధాలు లేనందువల్ల ఢిల్లీలో పివీఘాట్‌ నిర్మాణానికి సోనియా గాంధీఅంగీకరించక పోవడం వల్ల రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకునిహైదరాబాద్‌ సంజీవయ్య పార్కుకుఆనుకుని ఉన్న రాక్‌ పార్క్‌లో మూడుఎకరాల స్ధలంలో పివి ఘాట్‌ నిర్మించబోతోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X